పీఎంకేర్స్‌కు గవర్నర్‌ తమిళిసై రూ.5 లక్షల విరాళం
పీఎం కేర్స్‌ నిధికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై విరాళం అందించారు. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా పీఎంకేర్స్‌ నిధికి ఆమె రూ.5 లక్షల చెక్కు పంపించారు. దేశంలో ఇప్పటికే 4067 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 113 మంది మరణించగా, 306 మంది చికిత్స అనంతరం కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిస్చార్చ్‌ అ…
కరోనా కలవరం.. సార్క్‌ దేశాలకు మోదీ పిలుపు
కరోనా వైరస్‌పై ఐక్య పోరాటానికి కలిసి రావాలని సార్క్‌ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మన భూభాగం కరోనా వైరస్‌తో పోరాటం చేస్తుందన్న మోదీ.. దీన్ని నియంత్రించేందుకు ఆయా ప్రభుత్వాలు, ప్రజలు కలిసికట్టుగా పని చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ జనాభాలో అత్యధికంగా జనాభా ఉన్న దక్షిణాసియాలో ఈ వైరస్‌ను…
స్వేచ్ఛా జీవిన‌య్యాను.. ఇక పార్ల‌మెంట్‌లో మాట్లాడుతా
నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత ఫారూ అబ్దుల్లా ఇవాళ రిలీజ్ అయ్యారు.  ఆ త‌ర్వాత ఆయ‌న శ్రీన‌గ‌ర్‌లో మాట్లాడారు.  ఈ స‌మయంలో మాట్లాడేందుకు త‌న‌కు మాట‌లు రావ‌డం లేద‌న్నారు. ప్ర‌స్తుతం స్వేచ్ఛా జీవిన‌య్యానంటూ ఆయ‌న పేర్కొన్నారు.  త్వ‌ర‌లోనే ఢిల్లీకి వెళ్ల‌నున్న‌ట్లు ఫారూక్ తెలిపారు.  పార్ల‌మెంట్‌లో మాట్లాడ‌నున్…
రెపో రేటులో మార్పులేదు : ఆర్బీఐ
ద్ర‌వ్యోల్బ‌ణాన్ని ఎదుర్కొనేందుకు ఆర్బీఐ కొత్త వ్యూహాన్ని అనుస‌రించ‌నున్న‌ది. రెపో రేటును మార్చ‌లేదు.  రెపో రేటు 5.15గానే ఉంచింది. ఆర్థిక స్థిర‌త్వాన్ని తీసుకువ‌చ్చేందుకు ఈ ప్ర‌ణాళిక అనుస‌రిస్తున్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.  ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి క‌మిటీలోని ఆరుగురు స‌భ్యులు రెపో …
సామాజిక రుగ్మతలపై దృష్టిపెట్టండి
సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు తమ వృత్తిని సమాజసేవగా భావించాలని, కేటాయించిన విధులను మామూలుగా కాకుండా ఉత్తమ సేవలు అందించడమే అభిరుచిగా అలవాటు చేసుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. పేదరికాన్ని నిర్మూలించడంతోపాటు లింగవివక్ష ఇతర సామాజిక రుగ్మతలను నివారించడంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చార…
<no title>ఐపిఎల్‌ వేలంలో 971 మంది క్రికెటర్లు
ఐపిఎల్‌ వేలంలో 971 మంది క్రికెటర్లు ముంబై :  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) - 2020 కోసం అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే ఐపిఎల్‌ సీజన్‌ కోసం ఈనెల 19 న కోల్‌కతాలో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. మొత్తం 971 మంది క్రికెటర్లు వేలంలో తమ అదఅష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 713 మంది …
Image