ఆన్లైన్లో టీ-సాట్ ఛానెళ్ల ప్రసారాలు..విద్యార్థులకు మంత్రి కేటీఆర్ సూచనలు
కరోనా మహమ్మారి నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయాన్నిపిల్లలు, కళాశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. లాక్డౌన్తో ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కేటీఆర్ ట్విటర్ వేదికగా పలు సూచనలు చేశారు. 'రాష్ట…